ఈ నెల 30 కావునభక్తులు, ఉభయదారులు, గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామస్తులు ఈ "మహా కుంభాభిషేక" కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షములకు పాత్రులు కాగలరు. BSR NEWS

ఈ నెల 30  కావునభక్తులు, ఉభయదారులు, గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామస్తులు ఈ "మహా కుంభాభిషేక" కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షములకు పాత్రులు కాగలరు.  BSR NEWS

చిత్తూరు,మే 28 : ఈ నెల 30 న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్య ఆంజనేయ స్వామి వారికి మహోసంప్రోచ్ న మరియు మహాకుంభాభిషేకం నిర్వహించబడుతుంది, ఈ కార్యక్రమానికి రావాలని శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన ఏ ఈ ఓ. రవీంద్ర బాబు బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారిని ఆహ్వానించారు.